|
రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలను వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఇవ్వనున్నారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఈ మేరకు ప్రధాని ఆయనకు హామీ ఇచ్చినట్టు ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీలో వెల్లడించారు. శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరియు ముఖ్యమంత్రి గారైన స్వర్గీయ శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి మరియు ముఖ్యమంత్రి గారైన స్వర్గీయ శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ప్రజలు అభిమానులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో "నాన్న గారి కోసం ఏ ఒక్కరూ మరణించినా అయన ఆత్మకు శాంతిచేకూరదని ,పేద ప్రజల పెదాలపై చిరునవ్వున్నంతకాలం ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగా వుంటారని, కాబట్టి మీరు ఎలాంటి అఘాయత్యాలకు పాల్పడవద్దని మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.అంతేకాక మనందరం కలిసి ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని" పిలుపునిచ్చారు. |
